Who said that the people of Residual Andhra Pradesh are poor? They have a billion dollars to pour and sink into Godavari River! कौन कहे परिशिष्ट आंध्र प्रदेश के लोग गरीब है ? उनके पास गोदावरी नदी में डुबाने केलिये बिलियन डालर्स है! ఎవరన్నారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పేదవాళ్ళని ? వాళ్ళ దగ్గర గోదావరినదిలో కుమ్మరించేందుకు బిలియన్ డాలర్లు ఉన్నాయి.
जवाब:
आंध्र प्रदेश सरकार : रू. २००० करोड
४.५ करोड संख्या जनता, शिर को रू.५०० रू. २२५० करोड
केंद्रीय सरकार और उनके संस्थायें रू. ५०० करोड
छार्टर्ड हॆली काप्टर्स, प्लेन्स के इंधन रू. १०० करोड
टीटीड, इसकान, कंचि मठ, वगैरा धार्मिक संस्थओं रू. ४०० करोड
भारतीय रेल, इंतजामों केलिये रू. ५०० करोड
रोड रवाणा कार्पोरेशनों इंतजामों के लिये रू. ५०० करोड
मीडियाँ से इंतजामों के खर्चा रू. ५०० करोड
कूल रू. 6,750 करोड
नोट्: तॆलंगाण के गोदावरी घाटों में स्नान किया हुआ ५ करोड लोगों के खर्च को मैं गिन्ती मे नहीं लिया हूँ।
In English language (World language)
Andhra Pradesh Govt. Rs. 2,000 crore
4.5 crore people @ Rs.500 per head Rs. 2,250 crore
Central Govt. & its organisations Rs. 500 crore
Chartered Helicopters, Planes etc. Rs. 100 crore
TTD, Kanchi monastery, etc. Trusts Rs. 400 crore
INdian Railways for arrangemts. Rs. 500 crore
Road Transport Corporations -do- Rs. 500 crore
Media for making arrangements Rs. 500 crore
Total Rs. 6,750 crore
@ Rs. 65 per dollar more than approximately 100 crore dollars, i.e. a billion dollars.
Note: Expenditure of the Telangana State Government, and the per head expenditure of 5.5 crore pilgrims (number seems to be exaggeration but definitely at least 3 crore or 30 million), anyway, that expenditure not included in the billion dollars that fell into Godavari River.
In my mother tongue Telugu language. మాతృభాష తెలుగులో.
శేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఖర్చు రూ. 2,000 కోట్లు.
4.5 కోట్ల యాత్రికులు, తలసరి రూ. 500 చొప్పున రూ. 2,250 crore
కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాట్లకి, పబ్లిసిటీకి రూ. 500 crore
అద్దె విమానాలు, హెలీకాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు ఇతర వాహనాలు రూ. 100 crore
టీటీడీ, కంచి మఠం, ఇస్కాన్ మొ ధర్మ సంస్థలు చేసిన ఖర్చులు రూ. 400 crore
భారతీయ రైల్వేలు చేసిన ఏర్పాట్లకి రూ. 500 crore
ఏపీఎస్ ఆర్టీసీ మొ|| రోడ్ రవాణా సంస్థలు ఏర్పాట్లకు రూ. 500 crore
పత్రికలు, టీవీ ఛానెళ్ళు కవరేజీ ఏర్పాట్లకి రూ. 500 crore
మొత్తం రూ. 6,750 కోట్లు
డాలరు కి రూ. 65 వంతున, షుమారు వంద కోట్ల డాలర్లు, అంటే బిలియన్ డాలర్లు.
పై లెక్కలలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు, తెలంగాణ గోదావరి ఘాట్లలో స్నానం చేశారని చెప్ప బడుతున్న ౫.౫ కోట్ల మంది (ఈ సంఖ్య ఎక్కువ లాగా కనిపిస్తున్నది. అయితే కనీసం ౩ కోట్లయినా ఉండచ్చు), చేసిన ఖర్చును పై బిలియన్ డాలర్ల ఖర్చులో చేర్చలేదు.
ఇపుడు చెప్పండి, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ధనవంతులా పేదలా ?
ప్రశ్న 144 సంవత్సరాలకొకసారి వచ్చే మహా పుష్కరాలపై ఆమాత్రం ఖర్చు చేస్తే తప్పా ?
జవాబు: పుష్కరాలకు వచ్చిన యాత్రికులలో ఎంత మంది అప్పుచేసి వచ్చారో మనకి తెలీదు. వాళ్ళు నెలజీతం తీసుకుని పుష్కరాలకు వచ్చినా, ఇంటికి వెళ్ళాక నెలంతా ఎలా గడుస్తుంది. వాళ్ళలో బక్క రైతులు, రైతు కూలీలు ఉంటే వాళ్లకి తరువాత పంట చేతికి వచ్చేదాకా బిక్కుబిక్కుమంటూ గడవాల్సిందే కదా.
ప్రశ్న: పుష్కరాలకు వెళ్తే జన్మ రాహిత్యం రావటం లేదా ?
జవాబు: భారత్ , నేపాల్ తప్ప ఇతర అన్నిదేశాల వాళ్ళకి నదులలో మునగక పోయినా జన్మ రాహిత్యం రావటంలేదని, మనకి మాత్రమే జన్మ రాహిత్యం లభిస్తుందనీ చెప్పటానికీ ఋజువులు లేవు. పాపాలు వాళ్ళూ చేస్తున్నారు, మనమూ చేస్తున్నాము. మన పాపాలు కడగ బడుతున్నట్లూ, మన పట్టణాల నగరాల వీథులలో గుట్టలుగా చెత్త పేరుకుపోతున్నట్లుగా, వాళ్ళ పాపాలు, పర్వతాలులాగా పెరుగుతున్నాయనటానికి ఆధారాలు ఏవి ?
ప్రశ్న: మనం పితృదేవతలకు పిండాలు పెట్తున్నాం కదా, పాశ్చాత్యులు పెట్టటం లేదు. మనం గొప్పనా, వాళ్ళు గొప్పనా.
జవాబు: మనమైనా వాళ్ళైనా తల్లిదండ్రులకు, తాతలకు వాళ్ళుబ్రతికి ఉన్నప్పుడు ఏమి పెట్టాం అనేదే ముఖ్యం. చచ్చి పోయినాక మనం ఏమి పెట్టినా వాళ్ళకి చేరవు. Whether it is we, or the westerners, what is more important is, whether we have given food to our elders when they were alive and deserved our worship. Whatever is given after death, will not reach anybody in the sky.
To continue. सशेष. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.