
The letter written by United A.P. Chief Minister Mr. Kiran Kumar Reddy to President, Prime Minister, is meaningful. What the Central Government is doing is: It is harnessing the horse behind the cart. That means, Things which should be done last, are being done fast. And things to be taken up first are being relegated to last, or ignored at all.
విభజన విషయంలో రాష్ట్రపతికీ, ప్రధానికీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్రాసిన లేఖ అర్ధవంతంగానే ఉంది.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటంటే బండిని తీసుకెళ్ళి గుఱ్ఱం ముందు కట్టేస్తున్నది. అంటే ముందు చేయాల్సినవి వెనకాల, తరువాత చేయాల్సినవి ముందు చేయటం.
ముందు తేల్చాల్సింది, క్రొత్త రాజధానిని. కేంద్రం ప్రజలనుండి రాజధానుల కొరకు సూచనలను ఆహ్వానిస్తే కందిరీగల తుట్టె కదులుతుంది. క్రొత్త రాష్ట్రాల డిమాండ్లు ముందుకు వస్తాయి. అప్పుడు క్రొత్త క్రొత్త రాజధానుల అవసరం కూడా తెలుస్తుంది. సీమాంధ్ర మొత్తానికి ఇప్పుడు ఒకే రాష్ట్రాన్ని అంటకట్టినా రెండేళ్ల లోనే సరసం విరసం కాక మానదు. ప్రధమ ముఖ్యమంత్రి ఎవరో అధిష్ఠానం సీల్డ్ కవర్ బయట పెట్టగానే సంసారం తమల పాకులతో జరుగుతుందా, తలుపు చెక్కలతో జరుగుతుందా బయట పడుతుంది.
క్రొత్త ఉద్యమాలు మొదలవుతాయి. సోదరులు , సుహృద్భావం అనేవి కేవలం నినాదాలు. పెట్టుబడి దారీ విధానంలో అవి కేవలం వాసనలేని పూలు.
What Karl Marx said will become true. All human relationships are economic and financial relationships. కారల్ మార్క్స్ చెప్పిందే నిజం అవుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే.
,br />To complete. असंपूर्ण. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.