206 డబ్బు సంపాదించటానికి విద్య అవసరమా? पैसे कमाने के लिये क्या शिक्षा आवश्यक है?
topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांंश: राबर्ट वाद्रा, రాబర్ట్ వాద్రా, విద్యార్జన, ధనార్జన, विद्यार्जन, धनार्जन
బ్రేకింగ్ న్యూస్
కిరణ్ ఎన్నికలలో పోటీ చేయటం లేదు. Kiran Kumar Reddy is not contesting elections.
हाँ, ना। दोनों जवाब सत्य हो सकते हैँ। అవును, కాదు. రెండు జవాబులు సత్యం కాగలవు.
మనం నెలకు లక్షరూపాయల జీతం తీసుకుంటున్న ప్రొఫెసర్లను చూచినపుడు , శస్త్రచికిత్సకు లక్షరూపాయలు తీసుకునే వైద్యులను చూసినపుడు, గంటకు లక్షరూపాయలు తీసుకునే ఢిల్లీవాలా సుప్రీం కోర్టు వకీళ్ళను చూసినపుడు, వీరు విద్యచేతనే కదా ఇంతేసి ధనాన్ని ఆర్జిస్తున్నది అని అనుకోవచ్చు.
हिन्दी संग्रह: जब हम महीने में लाक रूपये वेतन लेने वाले प्रॊफॆसरों कॊ देख्ते हैं, जब हम एक सर्जरी के लिये लाक रूपये लेने वाले वैद्यों को देख्ते हैं, जब हम एक घंटे कोर्ट में रहने के लिये एक लाक रूपये लेने वाले सुप्रीम् कोर्ट वकीलों कॊ देखते हैं, तब हम सोचते है, इन लोग सिर्फ शिक्षा से ही इस धनार्जन शक्ती को प्राप्त कर लिये।
ఇపుడు శ్రీమతి సోనియా గాంధీ గారి పుత్రిక, శ్రీమతి ప్రియాంక వాద్రా గారి భర్త అయిన శ్రీ రాబర్ట్ వాద్రా గారిని చూడండి. హైస్కూల్ విద్య . పూర్తయ్యిందో లేదో తెలియదు. వాషింగ్టన్ పోస్ట్ అనే వెబ్ సైట్ వారి కథనం ప్రకారం, కేవలం ఐదేళ్ళలోనే లక్షరూపాయల పెట్టుబడితో రూ. 253 నుండి రూ. 325 కోట్ల రూపాయల వరకు సంపాదించిన శ్రీ రాబర్ట్ వాద్రా ఎంత గొప్పవాడో కదా. 2004 లో శ్రీమతి సోనియా గాంధి గారి యుపిఏ అధికారంలోకి వచ్చిన సమయంలో, శ్రీవారు ఒక చిన్నపాటి దుస్తులు ఎగుమతి వ్యాపారం చేసేవాడుట. అది లాభసాటిగా లేదేమో, రాజస్థాన్ ఎడారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ. 325 కోట్లదాకా ఆర్జించారట. తెలివే కదా!!
हिन्दी संग्रह: अब देखीये: श्रीमति सोनिया गान्धी की बेटी, श्रीमति प्रियांका जी की पतीजी, श्री राबर्ट वाद्रा को देखीये। है स्कूल् शिक्षा पूरा हुआ, नहीं हुआ समाचार नहीँ है। वाषिंग्टन पोस्ट कथन के अनुसार, सिर्फ पांच साल में श्री राबर्ट वाद्रा, केवल ऎक लाक रूपये पूंजी से २५३ से ३२५ करोड् रूपये तक कमाया। कितना महान आद्मी है वाद्राजी. २००४ मे, जब श्रीमति सोनियाजी की युपीए सत्ता में आया, श्री वाद्राजी ऎक् छोटा कपडे एक्स्पोर्ट बिजिनॆस् करते थे। उस व्यापार् को लाभदायक नहीं समझा होगा, राजस्थान रेगिस्तान मे रियल् ऎस्टेट् बिजिनॆस शुरू किया और रू. ३२५ करोड रूपया कमाया। हॊशियार न!
अब बोलीये, पैसे कमाने के लिये शिक्षा आवश्यक? ఇపుడు చెప్పండి ,డబ్బు సంపాదించటానికి విద్య కావాలా?
వైబీరావు గాడిద వ్యాఖ్య वैबीराव् गधे की टिप्पणी
जगन से कम है न? జగన్ కన్నా తక్కువే గా?
SAME PERSON CAN SAY ONE GOOD THING AND ONE BAD THING
Mr. Girraj Singh, a BJP leader from Bihar, was reported to have said at Deogarh, Jharkhand, on 19th Apr. 2014. బీహార్ బిజెపి నేత దేవఘర్, ఝార్ఖండ్ వద్ద, 19.4.2004 అన్నారట.
Bad thing: Those opposing Narendra Modi are looking at Pakistan, and such people will have place in Pakistan and not in India.
చెడ్డ విషయం: నరేంద్ర మోడీని వ్యతిరేకించే వాళ్ళు పాకిస్థాన్ వంక చూస్తున్నారు. అలాటి వాళ్ళకి భారత్ లో కాక, పాకిస్థాన్ లో చోటు ఉంటుంది.
Good thing: The central government gives subsidy to those who export beef and not to those rearing cows.
మంచి సంగతి: గో మాంసాన్ని ఎగుమతి చేసే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. గోవులను పోషించే వాళ్ళకి ఇవ్వదు.
వైబీరావు గాడిద వ్యాఖ్య
గోవధని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించ వలసిందే. అలా వ్యతిరేకించటం చాల మంచి విషయం. మోడీని వ్యతిరేకించే వాళ్ళందరూ భారత్ ని వ్యతిరేకించే వాళ్ళూ, పాకిస్థాన్ ని సమర్ధించే వాళ్ళూ అనేది బిజెపి లో కొందరి మూఢ నమ్మకం. నేటి బిజెపి మోడీ సమర్ధకులు కూడ ఏదో ఒకరోజు మోడీని వ్యతిరేకించ వలసిన పరిస్థితి రావచ్చు. అపుడు పాకిస్థాన్ వెళ్తారా? అక్కడ మనకొరకు ఏమైనా సత్రాన్ని నిర్వహిస్తున్నారా?
Added on 20.4.2014, 11.25 am
బిజెపి బిహార్ అగ్రనేత సుశీల్ కుమార్ నేత శ్రీ సుశీల్ కుమార్ మోడీ గారు, శ్రీ గిరిరాజ్ సింగ్ గారి అభిప్రాయంతో ఏకీభవించలేదు.
Added on 22.4.2014
శ్రీ గిరిరాజ్ సింగు గారిని మనం ఒకందుకు మెచ్చుకోవాలి. తన మాట మీద నిలబడి ఉంటానని ఆయన చెప్పాడు. తన మాటలను మీడియా వక్రీకరించింది అన లేదు. తమ నేతలు ఇలా మాట్లాడితే, బిజెపి అగ్రనేతలకు కూడ ఆనందమే నని నా నమ్మకం. ఎన్నికల సమయంలో ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండ వచ్చు. కానీ అదే ఎన్నికల కారణంగా ఆవిషయాన్ని బయటకు చెప్పటానికి ఇబ్బందవుతుంది కాబట్టి, దూరంగా జరుగుతున్నామని పార్టీ అధికార ప్రతినిధులు అంటారు.
ఏది ఏమైనా, పాకిస్థాన్ లో మోడీ వ్యతిరేకులుగా వర్గీకరించబడే వారి కోసం, ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాల్సి రావచ్చు.
బ్రేకింగు న్యూస్. 9.7.2014 నాడు జోడించబడింది.
శ్రీ గిరిరాజ సింగు గారి ఇంట్లో (అపార్టుమెంటులో) 7.7.2014 మధ్యాహ్నం నాడు దోపిడి జరిగింది. శ్రీవారు రూ. 50,000 నగదు పోయిందని పోలీసు రిపోర్టు ఇచ్చారుట. కానీ పోలీసుల కథనం ప్రకారం, వారు దొంగలనుండి పట్టుకున్న సంపద విలువ రూ. రెండు కోట్ల దాకా ఉందిట. ఈసందర్భంగా, టెంపోలో దొచుకున్న సొత్తును తీసుకు వెళ్తున్న దొంగలను పట్టుకున్న ఎస్.ఐ. శ్రీ సలీముద్దీన్ అన్సారీ, సిపాహీ మనోజ్ కుమార్, యోగేంద్రసింగు, రఫీక్ అన్సారీ, హొం గార్డు రాజేశ్వర్ సింగులు అభినందనీయులు. ఎస్.ఐ. అన్సారీకి దొంగలు లంచం ఇవ్వచూపిన ఆయన లొంగక పోటం గమనార్హం.
బిజెపి ఎంపీ లు అంటే సాధువులు, సంత్ లు క్రింద లెక్క కదా. అందులో కాషాయ గుడ్డలూ అవి కట్టుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని అబ్బో భూ లోకంలోకి దిగి వచ్చిన సప్తర్షులు లాగా ఉంటారు కదా. శ్రీవారు తమ ఎన్నికల నామినేషన్ లో రూ. 35 లక్షల సంపద మాత్రమే చూపారు. ఇక్కడేమో కోట్లలో లూటీ అయ్యింది. శ్రీవారు అంతా నాది కాదు, నాసోదరుడిది కూడ ఉంది అంటున్నారుట.
(ఇంకా ధృవీకరించుకొని అదనపు సమాచారంతో వ్రాయవలసి ఉన్నది.)